**పేకాట శిబిరం పై పోలీసుల దాడి**

కృష్ణాజిల్లా


_*పేకాట శిబిరం పై పోలీసుల దాడి*_


_రాబడిన సమాచారం మేరకు కంచికచర్ల నుండి జుజ్జూరు వెళ్ళే రోడ్డు లో పేకాట శిబిరం పై  పోలీసుల దాడులు....._


_ఈ దాడుల్లో 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 4020రూపాయల నగదు, మూడు ద్వీచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న కంచికచర్ల పోలీసులు....._